20 ఏళ్ల తర్వాత వరంగల్కు మహిళా పోలీస్ కమిషనర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా రెడ్డిని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి…
గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు – రాపర్తి రాజుతెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…
ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతీ కుటుంబం పాల్గొనాలి
తమ్మడపల్లి జి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా పునఃపరిశీలన (ఎస్ఐఆర్)కార్యక్రమంలో ప్రతి కుటుంబం చురుకుగా పాల్గొనాలని…
అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయండి.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు అమరజీవి కామ్రేడ్ దొడ్డికొమురయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఒక…
వాటర్ ప్లాంట్లో నీటి వృథా..పట్టించుకోని అధికారులు
సాగరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచిపోయిన నీరు బురదగా మారిన పరిసరాలు.. ప్రజలకు ఇబ్బందులు జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం సాగరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్…
లారీ ట్రాన్స్పోర్ట్ రంగం సమస్యల పరిష్కారానికి కృషి:ఎమ్మెల్యే గండ్ర
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో లారీ ట్రాన్స్పోర్ట్ రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన…
కస్తూర్బా పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుకతో కలిసి…
పార్టీ బలోపేతమే లక్ష్యమని స్పష్టం
వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మురవత్ మాలక్ష్మణ్ నాయక్కు శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్…
లింగాల గ్రామం నుంచే భూ సర్వేకు శ్రీకారం:ఎమ్మెల్యే గండ్ర
మండల పరిధిలోని లింగాల గ్రామం నుంచే భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని, ప్రజలందరూ సహకరించి ఈ సర్వేను పారదర్శకంగా పూర్తి చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే…
సహకార సంఘాలే రైతు అభ్యున్నతికి దిక్సూచి
ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కేంద్రం ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార…









