పేకాట స్థావరంపై పోలీసుల దాడి:ఆరుగురు అరెస్ట్
రేగొండ మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామ స్మశాన వాటికలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై గత రాత్రి స్థానిక పోలీసులు అకస్మిక దాడి చేశారు.ఎస్ఐ సుధాకర్…
భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచండి
ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే నిర్వాసితులకు అందాల్సిన పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్)…
ఆర్ఎంపీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎం అండ్ హెచ్ ఓ) డాక్టర్ మధుసూదన్…
మీసేవ కేంద్రాల ద్వారా కాగిత రహిత (పేపర్లెస్) సేవలు:ఈడీఎం శ్రీకాంత్
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కాగిత రహిత (పేపర్లెస్) సేవలు జిల్లాలో మరింత విస్తరించనున్నాయని జిల్లా ఈ-గవర్నెన్స్ మేనేజర్…
విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం:ఎమ్మెల్యే గండ్ర
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర…
అంగన్వాడి కేంద్రాలకు పిల్లల తల్లిదండ్రుల ఆదరణ
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటల నిలయంగా కొనసాగుతూ విద్యకు అక్షరాభ్యాసానికి మొదటి ప్రాధాన్యత అంగన్వాడి కేంద్రాలు రూపుదిద్దుకోవడం తో పిల్లల ఆదరణ సెంటర్లలో పెరుగుతుంది. శుక్రవారం రేగొండ…
పర్వతగిరి ప్రీ-ప్రైమరీ మెరిట్ లిస్ట్పై అభ్యంతరాలకు స్వీకరణ
పర్వతగిరి మండలంలోని ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు సంబంధించి విడుదల చేసిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి తెలిపారు.పర్వతగిరి, ఏనుగల్, కొంకపాక,అన్నారం…
ఎమ్మెల్యే గారూ…మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారూ?
రెండున్నరేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు…హామీ అమలు ఎక్కడ? సాగరం–గర్మళ్లపల్లి రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం…
పర్వతగిరి కాంగ్రెస్లో విభేదాలు
పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్ష పదవి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.మండల అధ్యక్షుడిగా…
పీఆర్పీ, పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి
సింగరేణి అధికారులకు పెండింగ్లో ఉన్న పీఆర్పీని వెంటనే విడుదల చేయడంతో పాటు పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్…









