ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి
ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు షేక్ జానీ బాబా తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘన్పూర్, జూన్ 18 స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొన్ని…
అమ్మమాట–అంగన్వాడి బాట’ కార్యక్రమం
చిన్నారుల విద్యాభ్యాసానికి బలమైన పునాది వేయడం, తల్లిదండ్రుల్లో విద్య పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మమాట–అంగన్వాడి బాట’ కార్యక్రమం గురువారం ఖమ్మంజిల్లా వేంసూరు మండల…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన ప్రజాప్రతినిధులు
హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో బొమ్మ వైష్ణవి, శివ దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్…
సత్తుపల్లి సింగరేణి కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్కు నూతన కమిటీ
స్థానిక సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఘనంగా నిర్వహించగా, అధ్యక్షుడిగా వల్లెపు ప్రసాదరావు, ఉపాధ్యక్షుడిగా చెట్టిమల్ల అంజని కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ…
ప్రభుత్వ పాఠశాలలకు నోటుబుక్స్, టేబుల్ పంపిణీ
ఖమ్మంజిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ధాతల సహకారంతో నోటుబుక్స్ పంపిణీ చేశారు. వచ్చానాయక్ తండా, కల్లవాడు, శాంతినగర్, ఖాన్ఖాన్పేట,…
డోర్నకల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ
డా బోడ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో తెరాసే జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది డోర్నకల్ మండలం టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా తెరాసే జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర…
నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు
ప్రముఖ నాయకులు నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పూలమాల వేసి ఘనంగా…
వనమాల కనపర్తిలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాలు దిద్దించిన సర్పంచ్ ఎల్లస్వామి వనమాల కనపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ…
విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ-2009) నిబంధనలను తుంగలో తొక్కుతూ, నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై…
ప్రజా సంక్షేమ వేదిక రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా “ప్రజా సంక్షేమ వేదిక” సామాజిక సేవా సంస్థ రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర…









