​కాంగ్రెస్ మార్క్ పాలన.. నిరుపేదలకు కొండంత అండ

​కాంగ్రెస్ మార్క్ పాలన.. నిరుపేదలకు కొండంత అండ

​సంక్షేమ పథకాలతో ఇళ్లకు వెలుగులు.. ఎమ్మెల్యే రేవూరి ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రగతి — పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ యూత్ నాయకుడు ఇఫ్తాకర్…

నూతన ఆసుపత్రి ప్రారంభం.. డ్రైనేజీ పనుల పరిశీలన

నూతన ఆసుపత్రి ప్రారంభం.. డ్రైనేజీ పనుల పరిశీల

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.…

చదువే భవిష్యత్తుకు బాట: ఎమ్మెల్యే రాగమయి

చదువే భవిష్యత్తుకు బాట: ఎమ్మెల్యే రాగమయి

విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్…

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యాలయం

నాయుడుపేటలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సమీక్ష

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సూళ్ళూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సమీక్షా సమావేశం…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఆంజనేయపురం సమీపంలో విషాదం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో…

నేటి తరం పిల్లలతో ' ' 'గోళీల ఆట'ఆడిన మాజీ వైస్ ఎంపిపి ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు
చివరి తేదీ: జూన్19,సాయంత్రం 4 గంటల వరకు

పర్వతగిరి మండలంలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్,ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి తేదీ: జూన్19,సాయంత్రం 4 గంటల వరకుతెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 14 వరంగల్ జిల్లా:పర్వతగిరి, మండలంలోని అన్నారం, కొంకపాక, ఏనుగల్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న…

వాతావరణ అంచనాలు

తొలకరికే సాగు వద్దు – ఉద్యాన శాఖ ముఖ్య సూచనలు

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 14 :ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ వానాకాలంలో రాష్ట్రంలో వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాల సగటులో…

రైతాంగ ధర్నాలను విజయవంతం

రైతాంగ సమస్యల పరిష్కారానికి జూన్ 19,20న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు

తెలుగు గళం న్యూస్ బచ్చన్నపేట, జూన్ 14 తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 19,20 తేదీలలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల…

రెండు అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్‌లు

జనగాంలో అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి అడుగులు

తెలుగు గళం న్యూస్ జనగాం, జూన్ 14 జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు మంజూరైన రెండు అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్‌లు (ఎటిసిలు) యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో…