ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు

గిరిజన నిరుద్యోగ యువతకు ఐటిడీఏ శుభవార్త..

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు భద్రాచలం, జూన్ 13 (తెలుగు గళం న్యూస్) భద్రాచలం ఐటిడీఏ ఆధ్వర్యంలోని వైటీసీ శిక్షణా కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు…

భాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం

భాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని భాగీరథిపేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి నుండి హనుమకొండ వైపు…

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

•​చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన చేసిన పరకాల శాసనసభ్యులు •​మహిళలు, బాలల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం…

గ్రామ సభలో సమస్యపై చర్చ

గ్రామ సభలో సమస్యపై చర్చ

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం గ్రామంలో ఇటీవల 99 రోజుల ప్రణాళిక అమలు తీరులో భాగంగా జరిగిన గ్రామ సభలో గ్రామ…

గూడూరు లో రావూరి ఆద్వర్యంలో జలగం 27 వర్ధంతి

గూడూరు లో రావూరి ఆద్వర్యంలో జలగం 27 వర్ధంతి

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల అతి చిన్న గ్రామం గూడూరు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ పార్టీ…

స్పందించిన ఐబీ ఏఈ వెంకటరమణ"

గ్రామ సభలో సమస్యపై చర్చ

స్పందించిన ఐబీ ఏఈ వెంకటరమణ” ప్రారంభమైన పని” వేంసూరు,జూన్12(తెలుగు గళం) న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం గ్రామంలో ఇటీవల 99…

జీవనాధారం కోల్పోయిన రైతు

నల్లబెల్లి (వి)లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి గేదె బలి

•ఎర్త్ వైరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి,లక్ష రూపాయల జీవనాధారం కోల్పోయిన రైతు•‘ప్రభుత్వం ఆదుకోవాలి’- బాధితుడు ఆరేల్లి ఎల్లయ్య వేడుకోలు,గ్రామంలో ప్రమాదకర లైన్లు సరిచేయాలని డిమాండ్ తెలుగు…

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

ధర్మసాగర్ మండల నూతన తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్‌ను ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో…

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

కేంద్ర ప్రభుత్వ పైరాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలి 200 రోజులు పనులు కలిగించాలి.రోజు కూలీ రూ.700 ఇవ్వాలి బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు…

హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హంటర్ రోడ్‌లోని వారి నివాసంలో లక్ష్మణ్‌ను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మనోధైర్యంతో ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పోలేపల్లి బుచ్చిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, ఐనవోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య, కాంగ్రెస్ నాయకుడు చిలుక రవి తదితరులు పాల్గొన్నారు.

మార్నేని లక్ష్మణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ధన్నపేట…