దశదిన కర్మకు హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్

దశదిన కర్మకు హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బొల్లపెల్లి సురేష్, రాజేష్ తండ్రి బొల్లపెల్లి వెంకట నారాయణ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ టెస్కాబ్…

వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు పంట బీమా కవరేజీ లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారని వెల్లడించారు.ఫసల్ బీమా యోజన అంటే ఏంటి? 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.అతి తక్కువ ప్రీమియం రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్‌లో 2 శాతం, రబీ సీజన్‌లో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. బీమా ఎప్పుడు వర్తిస్తుంది? వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో అమలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా కేంద్రం అమలు చేస్తోంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకాలపై అవగాహన లేదని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని, పంట నష్టపోయినప్పుడు పరిహారం పొం

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

పంట బీమాతో రూ.38 వేల పరిహారం•ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే 15 రోజుల్లోనే క్లెయిమ్ – పీఎం ఫసల్ బీమా యోజన వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల…

హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ

హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ

మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స పిల్లల్లో వినికిడి లోపం, ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయస్సులోనే ఉంటే, మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు,…

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

పర్వతగిరి మండలం గోరు గుట్ట తండాకు చెందిన బానోత్ చిరంజీవి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఖాదీ, చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ…

మన ప్రభుత్వ బడి - మన బాధ్యత

మన ప్రభుత్వ బడి – మన బాధ్యత

తన బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచిన జుబ్బురూ ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలఅడసర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో…

గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్ బాధ్యులు తెలంగాణ రక్షణ సేన

తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుంది

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రక్షణ సేన వారి తాటతీస్తుంది. పవన్ కళ్యాణ్ కు వెన్ను దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు ప్రజలే…

రైస్ మిల్లు ధాన్యం నిల్వ కేంద్రం కప్పు పోయే

రైస్ మిల్లు ధాన్యం నిల్వ కేంద్రం కప్పు పోయే

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల భీమవరం గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రకృతి విలయ తాండవం చేసింది.సుమారుగా…

సమ్మర్ క్యాంప్ విజయవంతం

సమ్మర్ క్యాంప్ విజయవంతం

11-5-2026 నుండి కొత్తగూడెం సమ్మర్ క్యాంప్విద్యానగర్ కాలనీలో 10-6.2026 వరకు జరిగింది.ఈ క్యాంప్ లో చిన్నారులకు చిత్ర లేఖనం,ఆరిగామి, కథలు చెప్పడం, పాటలు, చదరంగంమొదలగు అంశాలలో శిక్షణ…

ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించాలి

ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించాలి

ఏజెన్సీ ప్రాంత వైద్యంపై ప్రభుత్వం చిన్న చూపు వైద్య నిర్లక్ష్యంపై ఆగస్టులో హైదరాబాదులో భారీ బహిరంగ సభ సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఏరియా…

వడదెబ్బతో ఆటో డ్రైవర్ మృతి

వడదెబ్బతో ఆటో డ్రైవర్ మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.డి. షబ్బీర్ (తండ్రి.సోయబ్ హుస్సేన్) వడదెబ్బ కారణంగా మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,…