గాంజా కేసుల విచారణలో ప్రావీణ్యతకు ఇన్స్పెక్టర్‌ ఎం.ఎ షుకూర్‌కు ప్రశంస పత్రం

ఈ69న్యూస్ వరంగల్: నగరంలో గాంజా అక్రమ రవాణా మరియు వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, కేసులను సమర్థవంతంగా నమోదు చేసి విచారణలో ప్రావీణ్యత చూపిన ఇంత జార్గంజ్…

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

: ఏబీవీపీ డిమాండ్ తెలుగు గళం న్యూస్ వీరపట్నం, ఏప్రిల్ 28 పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల…

-భూక్య చందు నాయక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.

జిల్లా రైతుల పట్ల కలెక్టర్ నిర్లక్ష్య వైఖరి అత్యంత శోచనీయం

ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలపై ఎఐకెఎస్ తీవ్ర ఆగ్రహం -భూక్య చందు నాయక్తెలంగాణ రైతు సంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి. తెలుగు గళం న్యూస్ జనగామ…

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలి

: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పెట్రోల్ బంక్ లలో నిల్వలను పరిశీలించి నివేదికలను అందించండి తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 28 జనగామ…

పిల్లకాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రపల్లి రైతుల ఆందోళన

ఆర్డీవోకు వినతి–భూములు కోల్పోతామంటూ ఆవేదన E69 న్యూస్ వరంగల్/రాయపర్తి ఏప్రిల్ 28 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన చిన్నకారు, సన్నకారు రైతులు…

మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్

మరిపెడ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్ బాధ్యతల స్వీకరణ

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అధికారిక పత్రాలపై…

కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు

కార్మికుల కోసం, కడదాకా పోరాడిన వ్యక్తి పెద్దబ్బాయి…

జూలకంటి రంగారెడ్డి మధిర,ఏప్రియల్27(తెలుగు గళం)న్యూస్:కార్మికుల కోసం కర్షకుల కోసం తన నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు ( పెద్దబ్బాయి)…

మండల పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు.

పంతులు కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల పరామర్శ

తెలుగు గళం న్యూస్,పర్వతగిరి/ఏప్రిల్ 27 వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం, అన్నారం పెద్దతండాకు చెందిన మాజీ ఎంపీపీ లునవత్ పంతులు తండ్రి కీ”శే లునవత్ ధన్ సింగ్ ఇటీవల…

ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. జూలకంటి రంగారెడ్డి

ప్రారంభోత్సవాలు తప్ప_ కొనుగోలు ఏవి?

ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. జూలకంటి రంగారెడ్డిమాజీ MLA,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు” మధిర, ఏప్రియల్27 (తెలుగుగళం) న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…

పౌర సరఫరాల శాఖ తక్షణమే స్పందించాలి

పర్వతగిరిలో పెట్రోల్ లేక వాహనదారులు ఇబ్బందులు

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / ఏప్రిల్ 27 వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పెట్రోల్ బంకుల్లో గత రెండు రోజులుగా…