ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు: జేఏసి హెచ్చరిక
ఈ69న్యూస్, మహబూబాబాద్ జిల్లాకొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఉపాధ్యాయుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసి నాయకులు…
గంగారం సెక్టార్లో డీడబ్ల్యూఓ విజేత ఆకస్మిక తనిఖీలు-అంగన్వాడీల పనితీరుపై సంతృప్తి
సత్తుపల్లి, ఆర్సి, ఏప్రిల్ 21 (E69NEWS):సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం సెక్టార్లో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి (డీడబ్ల్యూఓ)…
సోషల్ మీడియా వార్తలను ఖండించిన పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రినివాస్ నాయక్
రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ సోషల్ మీడియాలో…
రైతుపై కత్తులతో దాడి..పలుచోట్ల తీవ్ర గాయాలు-పరిస్థితి విషమం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో గుర్రతెలియని దుండగులు ఓ రైతుపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే..పంటపొలానికి…





