ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు: జేఏసి హెచ్చరిక

ఈ69న్యూస్, మహబూబాబాద్ జిల్లాకొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఉపాధ్యాయుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసి నాయకులు…

గంగారం సెక్టార్‌లో డీడబ్ల్యూఓ విజేత ఆకస్మిక తనిఖీలు-అంగన్వాడీల పనితీరుపై సంతృప్తి

సత్తుపల్లి, ఆర్‌సి, ఏప్రిల్ 21 (E69NEWS):సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం సెక్టార్‌లో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి (డీడబ్ల్యూఓ)…

సోషల్ మీడియా వార్తలను ఖండించిన పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రినివాస్ నాయక్

రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ సోషల్ మీడియాలో…

రైతుపై కత్తులతో దాడి..పలుచోట్ల తీవ్ర గాయాలు-పరిస్థితి విషమం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో గుర్రతెలియని దుండగులు ఓ రైతుపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే..పంటపొలానికి…

రైతు భరోసా నిధుల విడుదల కోసం సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

రైతు భరోసా నిధుల విడుదల కోసం సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా కల్పించే “రైతు భరోసా” పథకం కింద సోమవారం రూ.5,563 కోట్లను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్న నేపథ్యంలో,కాటారం మండలం…

మద్దెలగూడెం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

మద్దెలగూడెం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొడ్డు దయాకర్ మాదిగ హనుమకొండ జిల్లా, వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామ సర్పంచ్ మరియు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు హనుమకొండ…

జగిత్యాల బహిరంగ సభను విజయవంతం చేద్దాం

జగిత్యాల బహిరంగ సభను విజయవంతం చేద్దాం

జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు సోమవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బహిరంగ సభను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని…

సీఎం పర్యటన నేపథ్యంలో ఇసుక రవాణాపై నిషేధం

సీఎం పర్యటన నేపథ్యంలో ఇసుక రవాణాపై నిషేధం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో సోమవారం నిర్వహించనున్న పర్యటన నేపథ్యంలో, రేగొండ, చిట్యాల,టేకుమట్ల మండలాల్లో ఇసుక రవాణాపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు.ఏప్రిల్…

విద్యార్థులతో స్నేహితునిలా ఆ అధికారి

విద్యార్థులతో స్నేహితునిలా ఆ అధికారి

క్రమశిక్షణకు మారుపేరు గా ఆ వసతి గృహ అధికారి ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల వెన్నచేడు వెంకటాపురం గ్రామంలో గల ప్రభుత్వ బిసి…

సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా కల్పించే “రైతు భరోసా” పథకం కింద సోమవారం రూ.5,563 కోట్లను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్న నేపథ్యంలో,కాటారం మండలం…