కాకతీయ యూనివర్సిటీ మెస్లో ఉప్మాలో పురుగులు..విద్యార్థుల ఆగ్రహం
హనుమకొండ, జూన్ 28 (ఈ69న్యూస్) కాకతీయ యూనివర్సిటీ మెస్లో ఆదివారం ఉదయం వడ్డించిన ఉప్మాలో పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆరోపించారు.నాసిరకం ఆహారం అందిస్తున్నప్పటికీ పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు…