ఈరోజు శనివారం ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ కే ఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఈనెల 20వ తారీకు సాయంత్రం 6 గంటలకు స్థానిక కృష్ణ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది అని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కొండపనేని కృష్ణ ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది ఈ నెల 20 న తరీఖున జరిగే మీటింగ్ లో ఉద్యోగాలపై మరియు పాత్రికేయుల అందరికి ఇళ్ల స్థలాల గురించి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే ఏ పాల్ మాట్లాడుతారని తెలిపారు ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు గారు అలాగే ముఖ్య నాయకులు సత్తుపల్లి నియోజకవర్గం నుండి నార పోగు ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు