Category: e69-stories

రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు జరుపుకున్నారు,తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా శ్రావణమాసం ఏళ్లుదాలకు అసలేరు కార్తెలో ఏటా నిర్వహించుకునే సాంప్రదాయం ప్రకారం…

శివసాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

శివసాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కమిటీని అభినందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ , కమల్ పాషా, హాకీమ్… అధ్యక్షులుగా సిహెచ్ ప్రభాకరరావు… ప్రధాన కార్యదర్శిగా బడుగు శ్రీధర్……

నిరుద్యోగ సమస్యపై ఆగస్టు 20న మహాధర్నా – సీపీఎం

నిరుద్యోగ సమస్యపై ఆగస్టు 20న మహాధర్నా – సీపీఎం

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలనీ,నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ…

22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయం సుబ్లేడులో షోయబుల్లా ఖాన్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం నియోజకవర్గాల వారీగా కొనసాగను‌న్న యాత్ర విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు జిల్లా…

సత్తుపల్లి 108 టెక్నీషియన్ కు భట్టి చేతుల మీదుగా పురస్కారం

సత్తుపల్లి 108 టెక్నీషియన్ కు భట్టి చేతుల మీదుగా పురస్కారం

శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవo సందర్భంగా ఖమ్మంలో జరిగిన 80 వ స్వతంత్ర దినోత్సవవేడుకలో 108 సర్వీస్ లో జిల్లాస్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన సత్తుపల్లి…

కాకర్లపల్లి కార్యదర్శి సజ్జా కు మంత్రి భట్టి చేతుల మీదుగా పురస్కారం

కాకర్లపల్లి కార్యదర్శి సజ్జా కు మంత్రి భట్టి చేతుల మీదుగా పురస్కారం

శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి సజ్జా రాజగోపాల్ కు ఉత్తమ అధికారిగా…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శంకరాజుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవులపల్లి విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేవస్థాన చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరణ దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో…

ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వర్ధన్నపేట…

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.80వ…