విద్యుత్ కోతలతో రైతులకు గుండెకోత చేతికి వచ్చిన పంట ఎండి పోతుంది. రైతులకు 24 గంటల కరెంట్ ఏమైంది కెసిఆర్ గారు.రేపటి కిసాన్ కాంగ్రెస్ సబ్ స్టేషన్ ఎదుట చేపట్టే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని సీతక్క గారు ప్రజలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Mulugu