పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం…
ప్రజా గొంతుక
పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం…
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిషేధిత కోడి పందాలను అరికట్టేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘా చేపట్టారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల…
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండల కేంద్రంలో గల వృద్ధుల శరణాలయంలో వృద్ధులతో బుదవారం సంక్రాంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు జరుపుకున్నారు.మండల కార్యదర్శి సంబారు సత్యనారాయణ వృద్ధులకు…
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో డివైఎఫ్ఐ,ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ ఉల్లి వెంకటయ్య స్మారకార్థంగా జనవరి 13,14 తేదీల్లో నిర్వహించిన గ్రామ స్థాయి…
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాద స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస పూజలు నేటితో ఘనంగా ముగిశాయి.ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం…
శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్,జఫర్గఢ్ ఆధ్వర్యంలో జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి(జి)గ్రామంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాల పూర్ణచందర్…
రెండు మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనే లక్ష్యం -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా…
భారత సైన్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 15న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మన దేశ భద్రత కోసం అహర్నిశలు సేవలందిస్తున్న వీర సైనికులకు…
ట్రాఫిక్ చలాన్ వేసిన వెంటనే ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా…
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి •కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరి అయినది కాదు •జనవరి 17,18,19 తేదీలలో జిల్లా వ్యాప్తంగా…