Month: February 2026

తమ్మడపల్లి జి గ్రామంలో ఖబరస్థాన్ శుభ్రత కార్యక్రమం

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 27 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలోని ఖబరస్థాన్ ప్రాంగణంలో పెరిగిపోయిన ముళ్ళచెట్లను తొలగిస్తూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమం…

ఒకే జిల్లాకు భార్య కలెక్టర్,భర్త ఎస్పీ–మహబూబాబాద్‌లో అరుదైన పరిణామం

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలతో పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్నేహా శబరీశ్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించగా, అదే…

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శభరీష్

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శభరీష్

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గా డాక్టర్ స్నేహ శబరిష్, పదవి బాధ్యతలు స్వీకరించారు,ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్…

ప్రాధాన్యతా రంగాలకు రూ. 2971.20 కోట్ల రుణాల లక్ష్యం

ప్రాధాన్యతా రంగాలకు రూ. 2971.20 కోట్ల రుణాల లక్ష్యం

సమన్వయంతో లక్ష్య సాధనకు కృషి చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందజేయాలి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి…

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలి

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలు, పోషకాహారం అమలు,…

రజక కుటుంబంపై దాడి

రజక కుటుంబంపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలంలో రజక కులానికి చెందిన కుటుంబంపై జరిగిన దారుణ దాడి ఘటనను ఖండిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…

పేదల ఇళ్ళు కూల్చివేతను ఖండించండి

పేదల ఇళ్ళు కూల్చివేతను ఖండించండి

ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సిపిఐ (ఎం ) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ…

వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటంచ గ్రామంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ఘనంగా ప్రారంభించబడింది.ఈ సేవా కార్యక్రమాన్ని గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా…

వాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

రేగొండ మండల కేంద్రంలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలను విద్యార్థులే స్వీకరించి వివిధ పదవుల్లో…

elangana High Court on Journalist Accreditation Cards మీడియా అక్రిడిటేషన్ పై హైకోర్టు ప్రశ్నలు జర్నలిస్టుల కార్డుల జారీపై హైకోర్టు విచారణ

తెలంగాణ హైకోర్టులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై విచారణ

30 ఏప్రిల్ 2026 వరకు గడువు పొడిగింపు హైదరాబాద్, ఫిబ్రవరి 26:రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, సవరించిన జీఓ 103లపై దాఖలైన…