అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన నగర అభ్యాస వర్గా లో వరంగల్ విభాగ సంఘటన మంత్రి కుంట హర్షవర్ధన్ గారు పాల్గొని ఏబీవీపీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగాగ బోయిని శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మహా కార్యదర్శులను మించిన విద్యార్థి పరిషత్ పెద్దలకి అదే విధంగా కార్యకర్తలకు మరియు హనుమకొండ జిల్లా కన్వీనర్ అయితే నిఖిల్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది