భూ సమస్యల పరిష్కారానికి వేగం పెంచాలి
భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా, శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.బుధవారం…
ప్రజా గొంతుక
భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా, శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.బుధవారం…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా…
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లె గ్రామ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న చాందిని సీడ్స్ కంపెనీ యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు…
సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ తెలిపారు.బుధవారం జిల్లా కమిటీ…
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఎఐబిఎస్ఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా డుంగ్రోత్ కిషోర్ నాయక్ నియమితులయ్యారు.హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో…
హనుమకొండ జిల్లా బంజారాల ఆరాధ్య దైవం, గొప్ప సంఘసంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ,రాష్ట్రంలోని పేద…
భూపాలపల్లి జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి…
ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మంజూరు నగర్లో కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్…
ఖమ్మం ప్రాంతానికి చెందిన 10 నెలల బాబు ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న తరుణంలో ఆ బాబు తల్లిదండ్రులు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించంగా…
రైతులు పండించిన దాళ్వా వరి పంటను,మొక్కజొన్న,పత్తి తదితర పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి…