Category: e69-stories

ప్రజా సంక్షేమ బడ్జెట్ దేశానికే ఆదర్శం

ప్రజా సంక్షేమ బడ్జెట్ దేశానికే ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రేగొండ–గోరికోతపల్లి మండల అధ్యక్షుడు…

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక మాఫియా దందా

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక మాఫియా దందా

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పేదల…

మత సామరస్యానికి అద్భుత నిదర్శనం

మత సామరస్యానికి అద్భుత నిదర్శనం

ముస్లింలతో కలిసి నమాజ్‌లో పాల్గొన్న సర్పంచ్, వార్డు సభ్యుడు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మత సామరస్యాన్ని ప్రతిబింబించే…

భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలు

భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ ల స్మారక వారోత్సవాలు

విప్లవ వీరుడు భగత్సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైక్…

బడ్జెట్ డోల్ల… ఆరు గ్యారెంటీలపై చిత్తశుద్ధి చూపాలి

బడ్జెట్ డోల్ల… ఆరు గ్యారెంటీలపై చిత్తశుద్ధి చూపాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

మంచినీటి సమస్యపై ఆందోళన

మంచినీటి సమస్యపై ఆందోళన

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లలో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి…

మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు

మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కిరాణా షాపుల యజమానులతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి,మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ఈ సమావేశానికి…

రైతు వేదికలో సీఎం కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు, అధికారులు

రైతు వేదికలో సీఎం కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు, అధికారులు

ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల, నర్మెట్టలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ…

మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వరంగల్ ఎంపీ

మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వరంగల్ ఎంపీ

ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య…

యుద్ధంతో పెరుగుతున్న ధరలు

యుద్ధంతో పెరుగుతున్న ధరలు

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న ఏకపక్ష యుద్ధంతో దేశంలో చమురు ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని…