Category: e69-stories

పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటన గ్రామంలో…

ఘనంగా చలమాల వర్ధంతి

ఘనంగా చలమాల వర్ధంతి

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనిపెనుబల్లి మండల కేంద్రంలోని వి ఎం బంజర్ లో చలమల గంగాధర్ వర్ధంతి శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గంగాధర్ స్తూపం వద్ద సిపిఎం…

రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాల

కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి…

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

సిబ్బంది వేధింపులే కారణమా? విద్యార్థి ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు?పదవ తరగతి పరీక్షలకు ఒకరోజు ముందే ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పదో తరగతి పరీక్షలకు ఒక్కరోజు…

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళల ఆర్థికాభివృద్ధి,స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం మహాదేవపూర్…

కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు

కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండలం వేంసూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నేడు అనగా శనివారం ఐదు గంటలు కరెంట్ కటింగ్ ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి…

స్మశాన వాటిక ని ధ్వంసం

స్మశాన వాటిక ని ధ్వంసం

నీలికుర్తి రెవెన్యూ నేతావత్ తండా పర్కల్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని భజన తండాలో ప్రభుత్వ సర్వే నెంబర్ 66 లో 2019లో అప్పటి ప్రభుత్వం స్మశాన వాటికను…

ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ వినతి

విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

–ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ వినతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రుల నిలదీత

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రుల నిలదీత

దశాబ్ద తరబడి అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

వంట గ్యాస్ కొరత లేదు కలెక్టర్ రాహుల్ శర్మ

వంట గ్యాస్ కొరత లేదు కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సమృద్ధిగా కొనసాగుతోందని,ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై…