పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
Telangana
Telangana news
హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ...
గ్రూపు 1 లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ మర్యాద పూర్వకంగా పరకాల...
వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేశారు.ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో (ఐతు పేరుతో)...
గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంచంద్రాయపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి..మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు...
తక్షణం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలి.గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.విద్యార్థి ఉపాధ్యాయు గిరిజన సంఘాల సంఘాల డిమాండ్. వేతనాల తగ్గింపును నిరసిస్తూ మినిమం...
పరకాల నియోజకవర్గం దామెర మండలంలో పసరగొండ గ్రామానికి చెందిన శనిగరపు లక్ష్మీ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ...
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ ను జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ తనిఖీ చేయడం జరిగింది. అత్యాధునిక...
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా...
దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం నాడు భారత ప్రధాన మంత్రి...