November 3, 2025

Telangana

Telangana news

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నుండి మాజీ సర్పంచ్ బానోత్ రామ్ లాల్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం...
చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకటరెడ్డి, దుబ్బాక లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి దుబ్బాక వెంకటమ్మ(104) ఇటీవల మరణించగా, నేడు మరిపెడ...
కల్లూరు మండలంలో లింగాల గ్రామానికి చెందిన రిపోర్టర్ వేము మోహన్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మన ప్రగతి జిల్లా బ్యూరో...
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న గ్యాంగ్‌పై పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు...
పరకాల పట్టణంలో రోడ్లపై పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పరకాల బస్ స్టాండ్ కూడలిలో సాయంత్రం అయితే చాలు బడి పిల్లలు...
పరకాల పట్టణంలో తాయత్తు మహిమ పేరిట అమాయక ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.“రూ.300కే 36 రకాల రోగాలు మాయం అవుతాయి”అంటూ...
ప్రజాకవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాఫర్గడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ.వి.ప్రమోద్ కుమార్,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు...
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా...
సమాజంలో ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడని ప్రధాన సమస్యల్లో బాల్యవివాహం ఒకటి.చిన్నారుల బాల్యాన్ని హరించి,వారి చదువు,ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ఈ సమస్యను అరికట్టేందుకు...
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఐక్యంగా నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలని నేటి సమాజ పరిస్థితులలో...