వాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
రేగొండ మండల కేంద్రంలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలను విద్యార్థులే స్వీకరించి వివిధ పదవుల్లో…
తెలంగాణ హైకోర్టులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై విచారణ
30 ఏప్రిల్ 2026 వరకు గడువు పొడిగింపు హైదరాబాద్, ఫిబ్రవరి 26:రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, సవరించిన జీఓ 103లపై దాఖలైన…
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన కారు – యువకుడు గాయాలు, డ్రైవర్ గల్లంతు
జనగామ జిల్లా, చిల్పూరు మండలం: దేశాయి తండా సమీపంలో ఉన్న స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్లోకి ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల సమాచారం…
జనగామ జిల్లా నూతన కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతల స్వీకరణ
జనగామ జిల్లా నూతన కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతల స్వీకరణ – జనగామ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రిజ్వాన్ బాషా షేక్ బదిలీ అయ్యారు.ఆయన…
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ
జనగామ జిల్లా కలెక్టర్గా రెండేళ్లపాటు సేవలందించిన రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. తన పదవీకాలంలో జనగామ జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ…
Arrive Alive” కార్యక్రమంలో భాగంగా సీటు బెల్ట్ ధరించిన వారికి రోజా పువ్వుతో సత్కారం
స్టేషన్ ఘనపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఘనపూర్ సీఐ ప్రత్యేక చర్యలు…
ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ
వరంగల్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని అవుట్పేషెంట్ విభాగం,…
PMDDKY అమలుపై కేంద్ర సమీక్ష
జనగామ, ఫిబ్రవరి 25వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన (PMDDKY) కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వ…
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం గంజాయి,…
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు
మీడియా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్ల పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ…




