సబ్‌ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సబ్‌ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యా, ఆరోగ్య సదుపాయాల పనితీరును మెరుగుపర్చే దిశగా మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడ్డాయి.తనిఖీలలో భాగంగా ఆయన ముందుగా పంకెన గ్రామంలోని…

నిరుపేద క్రీడాకారునికి చేయూత

నిరుపేద క్రీడాకారునికి చేయూత

గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు పసుల రాజుకు భాగిర్తిపేట గ్రామం సర్పంచ్…

కంటే కూతుర్నే కనాలి… తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం – బమ్మెర గ్రామం: సమాజంలో “వారసుడు అంటే కొడుకే” అనే పాత అభిప్రాయాలకు చెక్ పెట్టే ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.…

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కౌటం రవి పటేల్

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కౌటం రవి పటేల్

జిల్లాలో వివిధ సామాజిక,కుటుంబ, పార్టీ కార్యక్రమాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.మొదటగా బాగిర్తిపేట ఎక్స్ రోడ్ వద్ద…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేత కార్యక్రమం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేత కార్యక్రమం

మహిళా అధ్యక్షురాలిగా సాధు అనిత శ్రావణ్ నియామకం–పలు నాయకుల చేరిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేత కార్యక్రమం…

శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

బంజారా భవన్ నందు సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరం నందు బంజారా భవన్ నందు జరిగింది”భోగ్ బండారు” కార్యక్రమoలో కుల…

సిద్ధాపూర్‌లో హత్య కేసు-నిందితురాలిని అరెస్ట్ చేసిన హసన్‌పర్తి పోలీసులు

హన్మకొండ జిల్లా, ఫిబ్రవరి 25: సిద్ధాపూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన హత్య కేసును హసన్‌పర్తి పోలీసులు వేగంగా ఛేదించారు. కేసులో నిందితురాలైన వంగ ఇందిర (48)ను పోలీసులు…

స్టేషన్ ఘనపూర్‌లో 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రంపై ఆకస్మిక తనిఖీ

సరఫరాతో పాటు సిబ్బంది భద్రత కూడా ముఖ్యమే: డిఈ బి. సారయ్య జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బుధవారం రాత్రి:పట్టణ కేంద్రంలోని 33/11 కేవి విద్యుత్…

నాగర్ కర్నూల్ ఘటనపై ఐద్వా నిరసన

నాగర్ కర్నూల్ ఘటనపై ఐద్వా నిరసన

బుధవారం సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం అనుబంధ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఘటనపై ప్లకార్డులు చేతభూనీ నిరసన…