ఐఈసి 2026 వైస్ ప్రెసిడెంట్‌గా మర్యాల చంద్రమౌళి గుప్తా

ఐఈసి 2026 వైస్ ప్రెసిడెంట్‌గా మర్యాల చంద్రమౌళి గుప్తా

తరఫున జ్యోతిష్య శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) ప్రదానం చేయబడింది.విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవ మరియు ప్రజలతో సాన్నిహిత్యంతో కొనసాగుతున్న సేవలను గుర్తించి ఈ గౌరవ…

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఉదయం వేళల నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు సంప్రదాయ శైవ ఆగమ విధానాల ప్రకారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.శివపార్వతుల కల్యాణాన్ని సూచించే పూజా క్రమంలో కలశస్థాపన,మంగళవాద్యాలు,మంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహించగా, కలెక్టర్ దంపతులు, వారి తల్లిదండ్రులు, భక్తులు భక్తి భావంతో తిలకించారు.అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం ప్రజల జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర సందర్భమని తెలిపారు.శివపార్వతుల దివ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ శాంతి, సంతోషం,ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం కొనసాగించాలని, అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని సురక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా అందించాలని స్పష్టంగా సూచించారు.మహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా,శివనామసంకీర్తనలు, భక్తి గీతాలతో పరిసరాలు మార్మోగాయి.జాతరకు విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు,క్యూలైన్ నిర్వహణ,భద్రతా ఏర్పాట్లు,వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.మహా శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా,ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి

వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పునఃప్రతిష్ఠ–బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పునఃప్రతిష్ఠ–బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మరియు…

కాంతులు విరజిమ్ముతున్న హైమాస్ట్ విద్యుత్ లైట్లు

కాంతులు విరజిమ్ముతున్న హైమాస్ట్ విద్యుత్ లైట్లు

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ బస్టాండ్ వద్ద హైమాస్ట్ లైట్లను స్థానిక సర్పంచ్ పుట్ట.రేణుక కుమారస్వామి ప్రారంభించారు.సుమారు ఐదు సంవత్సరాలుగా బస్టాండ్ ఆవరణలో హైమాస్ట్…

గడిపల్లి శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

గడిపల్లి శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

గడిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రేగొండ మండలం గడిపల్లి గ్రామంలోని ప్రాచీన గడిపల్లి శివాలయంలో…

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నందించిన బిషప్ సగిలి ప్రకాష్

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నందించిన బిషప్ సగిలి ప్రకాష్

ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఖమ్మం మెత్రాసన సేవా సంస్థ తరపున బిషప్ సగిలి…

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం,…

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సర్పంచ్

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సర్పంచ్

గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శించుకున్న మల్లికుదుర్ల గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్ మహాశివరాత్రి…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (జాతర) మరియు పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు…

రేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం–లారీ డ్రైవర్ మృతి

రేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం–లారీ డ్రైవర్ మృతి

భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని లారీ డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం……