ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

గాలివారిగూడెం సర్పంచ్ నారెడ్డికవిత సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ బడులను కాపాడుకొని వాటిని బలోపేతం చేయాలని గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం…

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి…

దూదేకులపల్లిలో టీఆర్పీ పార్టీలో బారీ చేరికలు

దూదేకులపల్లిలో టీఆర్పీ పార్టీలో బారీ చేరికలు

పార్టీ జెండా గద్దె ప్రారంభించి జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం దూదేకులపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార…

కళాశాల ప్రాంగణంలో నేతాజీ విగ్రహానికి ఘన నివాళి

కళాశాల ప్రాంగణంలో నేతాజీ విగ్రహానికి ఘన నివాళి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన దేశ్ కి ప్రేమ దివస్ గా చరిత్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్…

తలసేమియా చిన్నారుల కోసం 26న మెగా రక్తదాన శిబిరం

తలసేమియా చిన్నారుల కోసం 26న మెగా రక్తదాన శిబిరం

జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్,అధికారులకు ఆహ్వానం భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం జనవరి 26న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్…

అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం ( ఐద్వా)

అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం ( ఐద్వా)

జాతీయ మహాసభల గోడ ప్రతులు ఆవిష్కరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిదయానంద్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా)అఖిలభారత మహాసభలు హైదరాబాద్ నగరంలో ఈనెల 25 నుండి…

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు పనులన్నీ జనవరి 25వరకు పూర్తి చేయాలి అధికారులు,నిర్వాహకులు జాతరను విజయవంతంగా పూర్తి చేయాలి సమ్మక్క సారలమ్మల మినీ జాతరల పనులన్నీ జనవరి…

చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ సమీక్ష సమావేశం

చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ సమీక్ష సమావేశం

ఎంపీ నిధుల నుంచి రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు మూడు నెలల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు అభివృద్ధి పనుల పురోగతి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి వరంగల్…

మెగా రక్తదాన శిబిరం

మెగా రక్తదాన శిబిరం

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్(హౌజ్ బుజుర్గ్) గ్రామంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యువజన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం సిపిఎం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం సిపిఎం

సిపిఎం సత్తుపల్లి డివిజన్ కమిటీ సమావేశం జాజిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూసమస్యల పైన ప్రజల పక్షాన…