అథ్లెటిక్స్ పోటీలకు శివునిపల్లి విద్యార్థిని ఎంపిక

అథ్లెటిక్స్ పోటీలకు శివునిపల్లి విద్యార్థిని ఎంపిక

స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ శివునిపల్లి పాఠశాల విద్యార్థిని గుర్రం అవంతి (6వ తరగతి) రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై…

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320-ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అత్యంత కీలకమని,ఆరోగ్యం బాగుంటేనే జీవనంలో ఏదైనా సాధించగలమని లయన్స్ ఇంటర్నేషనల్…

41వ డివిజన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

41వ డివిజన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

39,41వ డివిజన్లలో నెలకొన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంసీపీఐ(యు) రంగశాయిపేట ఏరియా కార్యదర్శి గణేపాక ఓదెలు డిమాండ్ చేశారు.సోమవారం కాశికుంట ప్రాంతంలో ఎంసీపీఐ(యు) రంగశాయిపేట ఏరియా…

బహిరంగ సభను విజయవంతం చేయాలి-సిపిఐ పిలుపు

బహిరంగ సభను విజయవంతం చేయాలి-సిపిఐ పిలుపు

జనవరి 18న ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు పిలుపునిచ్చారు.సిపిఐ…

మహిళా సాధికారతతోనే ప్రజాస్వామ్యం పటిష్టం

మహిళా సాధికారతతోనే ప్రజాస్వామ్యం పటిష్టం

ఆచరణలో హక్కులు దక్కని మహిళలువారి హక్కుల కోసం నిలదీస్తున్న ఐద్వాపోరాటానికి సమాజం కలిసి రావాలి : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి 14వ ఐద్వా మహాసభల పోస్టర్…

కార్యకర్తలే కాంగ్రెస్ కు బలం ఎంపీ డా.కడియం కావ్య

కార్యకర్తలే కాంగ్రెస్ కు బలం ఎంపీ డా.కడియం కావ్య

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్…

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు-ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి, దాని అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధికంగా…

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ శాయంపేటలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.న్యూ శాయంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద చిత్రపటానికి…

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి బివి రాఘవులు

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి బివి రాఘవులు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రకటించడాన్ని స్వాగతిస్తు న్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు…

సైబర్ నేరంలో ఆరోపణలు ₹547 కోట్ల మోసం

సైబర్ నేరంలో ఆరోపణలు ₹547 కోట్ల మోసం

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఒక భారీ సైబర్ నేర కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి…