వెలిశాల అనాధ ఆశ్రమానికి ట్రంక్ పెట్టెల పంపిణీ

వెలిశాల అనాధ ఆశ్రమానికి ట్రంక్ పెట్టెల పంపిణీ

వెలిశాల గ్రామంలో ఉన్న అనాధ ఆశ్రమంలో నివసిస్తున్న అనాధ పిల్లలు తమ విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకునే ఉద్దేశంతో అవసరమైన ట్రంక్ పెట్టెలను ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్…

పాట కైగట్టే..వడుపు తెలిసినోడు....గూడ అంజయ్య

పాట కైగట్టే..వడుపు తెలిసినోడు….గూడ అంజయ్య

ఒక ఆలోచన, వాక్యంగా పాటగా ,మారాలంటే… అది కేవలం విశ్వాసాల్ని తన సిద్ధాంతాన్ని ప్రకటిస్తేనే చాలదుఆ పాట ప్రజలలో ప్రాణంతో కొట్టుకోవాలి, ఆ కదలిక ఎలా ఉండాలి…

ఘనంగా ఆండాళ్ అమ్మవారి పూజలు

ఘనంగా ఆండాళ్ అమ్మవారి పూజలు

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ స్వామి వారి దేవాలయంలో గత 26 రోజులుగా ఆండాళ్ అమ్మవారి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.ప్రతిరోజూ ఉదయం 5:30…

గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతర కృషి

గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతర కృషి

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలి గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని…

సాయిస్పూర్తి కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

సాయిస్పూర్తి కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బి. గంగారం గ్రామంలో గల స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అన్ని విభాగాల విద్యార్థిని విద్యార్థులతో కళాశాల కార్స్పండెంట్…

అలా చేస్తే 54200 మంది వీధిన పడతారు: ఏఐటియుసి

అలా చేస్తే 54200 మంది వీధిన పడతారు: ఏఐటియుసి

ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు10 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నిమ్మటూరి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం…

మూలమర్రి తండ లో చీరలు పంపిణీ
రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు,బంధువుల ఇళ్లకు ప్రయాణించనున్న నేపథ్యంలో,ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని,నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు.అలాగే పొరుగువారు, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు.సంక్రాంతి సెలవుల సమయంలో చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వీధి దీపాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఉన్న వారు అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదో పరిశీలించుకోవాలని సూచించారు.అపరిచిత వ్యక్తులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలకు తాళాలు సరిగా వేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.సంక్రాంతి పండుగల సమయంలో జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే డయల్–100కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.ప్రజల అప్రమత్తత,పోలీస్ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నేరరహిత వాతావరణంలో శాంతియుతంగా,సురక్షితంగా సంక్రాంతి పండుగలను జరుపుకోవచ్చని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పేర్కొన్నారు.

సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు పలు సూచనలు చేసిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు…

నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో రోగులకు పండ్ల కిట్ల పంపిణీ

నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో రోగులకు పండ్ల కిట్ల పంపిణీ

సికింద్రాబాద్ నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో శనివారం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ శాఖ వయోజన సమితి ఆధ్వర్యంలో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న…

మదర్ థెరీసా విద్యాలయంలో సంక్రాంతి సంబురాలు

మదర్ థెరీసా విద్యాలయంలో సంక్రాంతి సంబురాలు

సత్తుపల్లి,ఆర్ సి,జనవరి10(తెలుగుగళం) న్యూస్: సత్తుపల్లి పట్టణంలోని మధర్ తెరిస్సా టెక్నో విద్యాలయంలో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే…