పామునూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
కారు-ఆటో ఢీ-ఆటో డ్రైవర్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలు మద్యం మత్తు,అతివేగం,రాంగ్ రూట్ కారణంగా ప్రమాదం జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలం పామునూరు గ్రామ శివారులో…
జాతీయ రోడ్డు మహోత్సవ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు మహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం,వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం…
నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు లబ్ధి •ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత •వర్ధన్నపేట టౌన్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం…
రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
ప్రయాణికులకు, వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహన కల్పిస్తున్న మరిపెడ పోలీసులు మరిపెడ మండలంలో వాహన తనిఖీ లో భాగంగా డీఏస్పీ తొర్రూర్ వాహనాలకు నంబర్ ప్లేట్ లేని…
సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన తహశీల్దార్, ఎంపీడీవో
తల్లాడ నూతన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి), ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి తల్లాడ అధికారులను సన్మానించారు. గురువారం తహశీల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో…
విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత భవిష్యత్తు
పక్క ప్రణాళికతో ఉన్నత భవిష్యత్తును, ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని మహబూబాబాద్ జిల్లా ఏసీజీఇ శ్రీరాములు డిసిబి సెక్రెటరీ బాలాజీ అన్నారు, చిల్లంచెర్ల ఉన్నత పాఠశాలను ఈరోజు మహబూబాబాద్…
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మరిపెడ మండలం బురహాన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోట వెంకటరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని…
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నకరగంటి మోహన్ తల్లి గారైన నకరగంటి రాంబాబు అనారోగ్యంతో మరణించగా నివాసానికి వెళ్లి…
సర్వేయర్లు అవగాహన కలిగి ఉండాలి
భూమి కొలతలకు సంబంధించి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన నూతన సర్వే మిషన్ పై లైసెన్స్డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా…
కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు
జనగాం జిల్లా కేంద్రంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సందడి చేశారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,అడిషనల్…









