ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా కొనసాగించాలి

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/డిసెంబర్ 28వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నిరసన…

మాజీ సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామీకం

తల్లాడ మండల కేంద్రంలో మాజీ సర్పంచుల పదవీకాలం పూర్తయి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా రేపటినుండి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో తమ…

మద్యానికి బానిసై భార్య పై దాడి చేసిన భర్త

తెలుగు గళం న్యూస్ ఐనవోలు/డిసెంబర్ 28హనుమకొండ జిల్లా :ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన రాపోలు కేతమ్మ వెంకటయ్య కూతురు బోసు సుమలత…

సమస్యల పరిష్కారం కోసం సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి కి కృతజ్ఞతలు

ఆరోగ్య మిత్రాల పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం!

డీఈఓ కేడర్ వెంటనే ఇవ్వాలని డిమాండ్!సమస్యల పరిష్కారం కోసం సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి కి కృతజ్ఞతలు!_&_సిఐటియు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కు…

సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ

18 వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి. సీఐటీయు పిలుపు

విశాఖపట్నంలో జరిగే సిఐటియు 18 వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా…

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి

కార్మికులకు కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి…

NPRD ఆధ్వర్యంలో RTC X రోడ్లో బిల్లు ప్రతులు దగ్ధం

వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి చేసేందుకు విబి జి రామ్ జి బిల్లు రద్దు కోసం ఉద్యమం

#NPRD ఆధ్వర్యంలో #RTC X రోడ్లో బిల్లు ప్రతులు దగ్ధం డిసెంబర్ 30, 31తేదీల్లో జిల్లా కేంద్రాల్లో బిల్లు పత్రాల దగ్ధం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ…

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో ఒగ్గు పూజారి దోపిడీ-ఈవో చర్యలు

తెలుగు గళం న్యూస్ హన్మకొండ/ఐనవోలు హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారి చేసిన అక్రమ వసూళ్ల ఘటన భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి…

సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం పెరుగుతాయి

సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం పెరుగుతాయి

సమాచార హక్కు చట్టం-2005 ద్వారా పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హక్కు కలిగిందని,దీని వల్ల పాలనలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం మరింత బలోపేతం అవుతుందని…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు

రేగొండ మండలం లింగాల గ్రామానికి చెందిన పోల్లూరు వీరయ్య మృతి పట్ల గండ్ర దంపతుల ఆదేశానుసారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా…