కాళేశ్వరంలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది

కాళేశ్వరంలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది

మహాదేవపూర్ మండలం కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఘన విజయాన్ని నమోదు చేసింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన…

గొల్ల బుద్ధారంలో టీఆర్‌పీ ఘన విజయం

గొల్ల బుద్ధారంలో టీఆర్‌పీ ఘన విజయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం గొల్ల బుద్ధారం గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) మద్దతుతో పోటీ చేసిన సుంకరి…

వెల్లంపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

వెల్లంపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) సహకారంతో నిరంతరం పనిచేస్తానని వెల్లంపల్లి గ్రామ సర్పంచ్…

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ

భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో గాయపడిన దారంగుల పాణిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) బుధవారం…

కార్మికుడిని పరామర్శించిన టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు

కార్మికుడిని పరామర్శించిన టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికుడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్…

వలలో చిక్కుకుని యువకుడు మృతి

వలలో చిక్కుకుని యువకుడు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తి గ్రామంలో ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి…

ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

తాడిచెర్ల గ్రామంలో బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి…

ఓటు హక్కు వినియోగించుకున్న జర్నలిస్ట్ దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న జర్నలిస్ట్ దంపతులు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలలో భాగంగా తొలిసారి సర్పంచ్ ఎన్నికలలో యువ దంపతులు ఓటు హక్కు…

shahi exports hyderabad
సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి

సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి

సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న నేపథ్యంలో,దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 15 నుంచి…