పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఎస్పీ
భూపాలపల్లి జిల్లా డీఎస్పీ సంపత్ రావు ఈరోజు చిట్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, ఆయుధాగారం, వాహనాలు,…
అందెశ్రీ కి నివాళులర్పించిన స్వేరోస్
పర్వతరిగి కవి రచయిత అందెశ్రీ కి స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పర్వతగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద అందెశ్రీ చిత్రపటం ఉంచి కొవ్వొత్తులతో…
బుగు జాతర లో దొంగలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో గల శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతరలో దొంగలు పడ్డారు. సుమారు రూ.10 వేల…
నిరుపేద లకు దుప్పట్లు పంపిణీ
తల్లాడ లో స్థానిక ఆర్యావైశ్య కళ్యాణ మండపం (ఫంక్షన్ హల్ నందు) మంగళవారం మదర్ తెరిసా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా నిరుపేద వృద్ధులకు చలికాలం దృష్టిలో వుంచు…
అండర్19 జూనియర్ నేషనల్ వాలీబాల్ కు అక్షయ్ కుమార్
అండర్ 19 జూనియర్ నేషనల్ వాలీబాల్ కు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సంగసాని అక్షయ్ కుమార్ అర్హత సాధించాడు. ఈ మేరకు…
రేపాక గ్రామంలో సాధనాశూరుల ప్రదర్శన
తెలంగాణలోని అరుదైన ఆశ్రిత కళాకారుల్లో ఒకరైన సాధనశూరులు సోమవారం రేపాక గ్రామంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రధానమైన కళారూపాలను ప్రదర్శించారు.ఉన్నది లేనట్టు,లేనిది ఉన్నట్టు చూపి…
అందేశ్రీ మృతికి ప్రజానాట్యమండలి కమిటీ సంతాపం
కవి,రచయిత,గాయకులు,ఉద్యమకారులు అందెశ్రీ మరణించడం బాధాకరమైన విషయమని కళారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా కార్యదర్శి వల దాసు దుర్గయ్య ఒక ప్రకటన ద్వారా…
గృహజ్యోతి పథకం వెబ్సైట్ పునఃప్రారంభం చేయాలి
జఫర్గడ్ మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా…
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన…
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతుల కపాస్ కిసాన్ యాప్ లో రైతుల వివరాలు రాకపోవడం అన్యాయం,వెంటనే సవరించాలని అదనపు జిల్లా కలెక్టర్ గారికి వినతి…








