స్థానిక ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా నిరంతర పోరాటం
జఫర్గడ్ మండలం ఉప్పుగళ్లు గ్రామంలో సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యదర్శి జువారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రజల…
గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా మెరుగు బాపన్న
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట గ్రామ గౌడ సంఘం నూతన కమిటీ బుధవారం ఎన్నికైంది.భాగిర్తిపేట గ్రామంలోని ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో గౌడ కులస్తులు సమావేశమై…
ఆదర్శ పాఠశాలను సందర్శించిన డెవలప్మెంట్ సభ్యులు
రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ వై డి టీ)అనంతపురం కు చెందిన ఐదు మండలాల నుండి (బత్తలపల్లి ,ధర్మవరం ,మామిళ్ళపల్లి ముదిగుబ్బ, కొత్తచెరువు )ఏడు గ్రామాలకు చెందిన…
భూపాలపల్లి అభివృద్ది రమణారెడ్డి ఘనత
భూపాలపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ది చేసిన ఘనత గండ్ర వెంకటరమణారెడ్డి ది అని మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు హింగె మహేందర్ విమర్శించారు.రేగొండ మండల…
తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా నారపోగు రాణి
తల్లాడ మండల తెలుగుదేశం పార్టీ నుండి కేతినేని హరీష్ మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసిగా నారపోగు రాణి ,కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి: జిల్లా నాయకులు కేతినేని…
పాటలకు ప్రాణమైన తల్లిదండ్రులకు ప్రణామం
పాటలకు ప్రాణమైన తల్లిదండ్రులకు ప్రణామం గా..13 న సుద్దాల పురస్కారాల ప్రదానోత్సవం ——-సుద్దాల అశోక్ తేజ సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితి, జానపద, నృత్య పురస్కారాల ప్రధానోత్సవం…
అప్పుల బాధతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఈ69న్యూస్ ధర్మసాగర్ అక్టోబర్ 7 ధర్మసాగర్ మండలం,నారాయణగిరి గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే దేవరుప్పుల బిక్షపతి,తండ్రి వెంకటమల్లు,వయస్సు(42) కుమ్మరి కులానికి చెందిన…
అంధకారంలో నారాయణగిరి గ్రామంలోని వైకుంఠధామం
ఈ69 న్యూస్ ధర్మసాగర్ అక్టోబర్ 7 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని వైకుంఠధామంపై పలువురు గ్రామస్తులు విమర్శలు కురిపిస్తున్నారు,సాయంత్రం వేళలో మృతదేహంతో వైకుంఠధామానికి చేరుకోగా…
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందిగా ఆదివారం హనుమకొండ లోని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నివాసానికి సీఎం…
ప్రజావాణి కార్యక్రమం రద్దు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఒక ప్రకటనలలో తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల…







