లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో వాసవి మాత
పామిడి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో శుక్రవారం రోజు ఉత్సవ విగ్రహం లలిత త్రిపురసుందరి దేవి అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు. మూల విరాట్…
ఘనంగా 130వ ఐలమ్మ జయంతి వేడుకలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చిట్యాల ఐలమ్మ 130వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తాటికొండ గ్రామ పంచాయతీ వద్ద రజక వృత్తిదారుల సంఘం…
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈనెల 24న జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్…
కనకదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు
పరకాలలో కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల సీఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.వారితో…
అంగన్వాడీ చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
గత కొంత కాలంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పోలీసుల నిర్భంధాన్ని…
పిఎం శ్రీ, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని,…
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.పరకాల నియోజకవర్గంలో 70 మందికి ఈ చెక్కులు అందించడం…
ప్రజలను మోసం చేస్తున్న మోడీ సర్కార్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం లో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి…
యూరియా కొరతతో రైతుల గోస
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లో అర్ధరాత్రి నుండి యూరియా కోసం క్యూలైన్లు కట్టిన రైతులు సమయానికి రాని అధికారులు సరిపడలేని యూరియా ఫోన్ చేసి తమ…
సమ సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి
సమాజ మార్పు కోసం, సమ సమాజ నిర్మాణం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.…









