సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది-ఎమ్మెల్యే గండ్ర సత్తన్న
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈరోజు బుధవారం భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సింగరేణి…
దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
•అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్…
పంచాయతీ కార్మికులు పండుగ పూట పస్తులేనా?
సెప్టెంబర్ 26న కలెక్టరేట్ల వద్ద ధర్నాతెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ Ê వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సమావేశంఈరోజు (తేది: 23`09`2025)న రాష్ట్ర అధ్యక్షులు కా॥…
లంబాడి తండాలు,గిరిజన గూడేల అభివృద్ధికి కృషి చేస్తా-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రాష్ట్రంలో ఉన్న లంబాడి తండాలు,గిరిజన గూడేల అభివృద్ధికి కృషి చేస్తానని,సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రూ.700 కోట్ల నిధులను కేటాయించినట్లు…
దుకాణాల అద్దెలు తగ్గించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మానవపాడు టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణాల అద్దెలు తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. వెంకట్…
జీవో నెంబర్ 12 ను సవరించాలి. సీఐటీయు డిమాండ్
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 ను వెంటనే సవరించి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే…
భవన కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా నిర్వహించే స్కీములను ప్రైవేటు కంపెనీలకుఇవ్వకుండాప్రభుత్వమేనిర్వహించాలి.
CITU డిమాండ్ ఈ యొక్క మహాసభ కి యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా…
పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడమే శీనన్నకిచ్చే ఘనమైన నివాళి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ జనగామ: సిపిఎం సీనియర్ నాయకులు కార్మికు ఉద్యమ నేత ధర్మకంచ ఎర్ర సూర్యుడు అమరజీవి కామ్రేడ్ల శ్రీనివాస్ గారి…
పి వై ఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 25, 26వ తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ…
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం
గత 15ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని గాడిన పెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.జఫర్గడ్ మండల కేంద్రంలోని…






