సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి

అమరజీవి కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సెప్టెంబర్ 23న జయప్రదం చేయండి…

సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి…~~~~~సిపిఎం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు సిఐటియు జనగామ మాజీ అధ్యక్షులు సిపిఎం సీనియర్ నేత కార్మికు ఉద్యమ…

యూరియా మీద అసత్య ప్రచారాలు-రేవూరి

రైతులకు యూరియా కొరతా రాకుండా చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కొందరు రాజకీయ లబ్ది కోసం యూరియా మీద అసత్య ప్రచారాలు-రేవూరి తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21 పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంనందు…

స్వేరో నెట్వర్క్ మరియు అనుభంద సంఘాల వారి సహకారంతో

విజయవంతంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్

స్వేరో నెట్వర్క్ మరియు అనుభంద సంఘాల వారి సహకారంతో… తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21 పరకాల పట్టణ మరియు చుట్టుపక్కల సమస్త గ్రామ ప్రజానికానికి…

పరకాల ఎమ్మెల్యే రేవూరి

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21 ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానం మరియు దామెర చెరువు వద్ద జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను…

ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు

ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు

తెలంగాణ ఆత్మస్పూర్తిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ముందస్తుగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుక పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ…

•ఏకశిల ఈ - టెక్నో పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ పండుగ ఎంతో ప్రాముఖ్యం

•ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి•ఏకశిల ఈ – టెక్నో పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు తెలుగు గళం న్యూస్ అయినవోలు/సెప్టెంబర్ 20 హనుమకొండ జిల్లా ఐనవోలు:…

- ఎస్‌. వీరయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు ఐక్యంగా సమస్యలపై ఉద్యమించాలి.

– ఎస్‌. వీరయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని కదిలించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు…

బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్
సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్

ఖమ్మం నగర సమస్యలు పరిష్కరించండి

సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ఖమ్మం త్రీ టౌన్; ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి…

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం..-చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 20 బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల…