హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు వితరణ

ఈ69న్యూస్ జనగామ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని తిడుగు,తమ్మడపల్లె ఐ,తిమ్మంపేట,జఫర్గడ్ కస్తూరిబాయి గాంధీ విద్యాలయం రాజవరం మరియు జఫర్గడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్ గా డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి బాద్యతలు

ఈ69న్యూస్ హన్మకొండ హన్మకొండలోని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్ గా డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి బుధవారం నాడు అధికారికంగా తన…

ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీ ప్రతినిధులతో సమావేశం

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఆర్డిఓ కార్యాలయంలోఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆర్డిఓ మాట్లాడుతూ..నిరంతర ఓటర్ల సవరణ…

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి

ఈ69న్యూస్ జఫర్ఘడ్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండి పదవ తరగతి పరీక్షలు రాయాలని తమ్మడపల్లి -జి ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారామయ్య సూచించారు.బుధవారం జడ్పీహెచ్ ఎస్ తమ్మడపల్లి -జీ ఉన్నతపాఠశాలలో…

నాగేష్ ముదిరాజ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు.

తెలంగాణ ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది. సీఎం గారు

ఈ సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయల రెవిన్యూ తగ్గింది అని చచెప్తుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమో రెవిన్యూ లో రాష్ట్రం దూసుకొని పోతుంది అని తప్పుడు…

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున

కాగితాల్లో అంకెలు పెంచుతూ ఖర్చులో తుంచుతారా?

చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపులేవి? అంబేద్కర్ అభయహస్తం అటుకెక్కినట్టేనా? కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 3,04,965 కోట్ల రూపాయలతో…

......ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి

మహిళా ఉద్యమానికి మల్లు స్వరాజ్యం దిక్షుచిఆమె జీవితం స్ఫూర్తిదాయకం…

……ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతివీరనారి మల్లు స్వరాజ్యం జీవితం మహిళా ఉద్యమానికి దిక్షుచి స్ఫూర్తిదాయకమని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. బుధవారఎం దొడ్డి…

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంపై చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ హర్షం

స్థానిక సంస్థలు మరియు విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ లు 42 శాతం ఇవ్వడానికి రాష్ట్ర శాసనసభలో ఆమోదం తెలపడాన్ని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ హర్షం…

దేవాదుల ఫేజ్ 1,2,3లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

E69news హనుమకొండ పంపు హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇక్కడి వచ్చాం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ప్రజా సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్

ఏడో గ్యారెంటీ అంటే ఇదేనా ముఖ్యమంత్రి

ప్రజా సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ ఈరోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు రెండో రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా వారిని…