గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సిసి రోడ్లు శంకుస్థాపన
గళం న్యూస్ డోర్నకల్:- సిరోల్ మండలం చిలుక్కోయాలపాడు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊడుగుల వెంకన్న ఆధ్వర్యంలో సిసి రోడ్ల శంకుస్థాపన చేసిన సీరోల్ మండల…
నా బిడ్డను ఎంపీగా మల్ల ఒక్కసారి గెలిపించండి
గళం న్యూస్ డోర్నకల్:- ఎంతోమంది కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించాను నా వెంట ఉన్న కార్యకర్తలను వార్డు నెంబర్లుగా ఎంపీటీసీ సభ్యులుగా మండల ప్రజా ప్రతినిధులుగా జడ్పిటిసిలుగా సర్పంచులుగా…
బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.
పాఠశాల సమయంలో ఈతకు వెల్లిన నలుగురు విద్యార్ధులు..ఒకరు మృతి ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జడ్ పి ఎస్ ఎస్ హైస్కూల్ లో చదువుతున్న విధ్యార్ధి…
భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్లు పథకం లక్ష్యం ఇల్లాలి ముఖంలో…
దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు ఇంతటి అవమానమా..!
బి ఎస్ ఎఫ్ ఐ నియోజకవర్గం అధ్యక్షులు కత్తి నాగబాబు మునగాల తెలుగు గళం న్యూస్ ఫిబ్రవరి11 యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి…
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
తెలంగాణవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్, పీఎం ఆవాస్…
డబుల్ బెడ్రూం బొమ్మకే పరిమితం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మణుగూరు : గత పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారని, డబుల్ బెడ్రూం బొమ్మకే పరిమితమైందని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ…
పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కై ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బిజెపి మండల అధ్యక్షులు ననుబోతు సైదులు యాదవ్ గళం న్యూస్ అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రము లో బీజేపీ మండల అధ్యక్షులు ననుబోతు…
కాంగ్రెస్ ప్రభుత్వంలో వాయిద్య కళాకారులను ఆదుకోవాలి
జిల్లా అధ్యక్షులు రహీం పాష కళలను ప్రోత్సహిస్తున్న ఈ69 న్యూస్ కు కృతజ్ఞతలు-రహీం తెలుగు గళం స్టేషన్ ఘనపూర్ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ జిల్లా…
హైదరాబాద్ లో అహ్మదియ్య ముస్లిం యువకుల రక్తదాన శిబిరం
అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం జమాత్ యువకుల ఆధ్వర్యంలో జెనెటిక్ ప్రొడక్ట్స్ చారిటెబుల్ అసోసియేషన్ పంజాగుట్ట డాక్టర్ల సమక్షంలో క్యాన్సర్ బాధితుల సహాయం కోసం రక్తదాన శిబిరాన్ని మస్జిదుల్…









