భద్రాచలంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో తమ ఆవేదన చెప్పుకున్న ఆటో డ్రైవర్లు
అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు సమస్యలపై ప్రస్తావిస్తా హరీష్ రావు ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని బాధపడ్డ ఆటో డ్రైవర్లు తమను ఆదుకోవాలని, తమ పక్షాన…
తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరితే గ్రూప్ రాజకీయాలు అవుతాయి
-స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి కాంగ్రెస్ పార్టీలో ఎలా చెల్లుతాడు అని డాక్టర్…
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్
హైదరాబాదులోని గాంధీభవన్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కేటాయించాలని రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…
బిఆర్ఎస్ పార్టీకి రాజయ్య గుడ్ బై
జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పంపించారు.ఈ సందర్బంగా రాజయ్య…
ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ప్రభుత్వం ధారా దత్తం చేస్తున్నది.
తపన్ సేన్ ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం ఒకవైపున పెరుగుతుంటే మరొకవైపున ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ప్రభుత్వం ధారా దత్తం చేస్తున్నది. ప్రభుత్వ విధానాల కారణంగా…
అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటును విధిగా, భాద్యతగా నమోదు చేసుకోవాలి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లో ఓటు వేసేందుకు అర్హత కోసం అర్హత ఉన్న పట్టభద్రులు ఫిబ్రవరి 6 వ తేదీ లోగా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి.…
తల్లిని మోసం చేసి బిడ్డ విక్రయం బతికి ఉన్న బిడ్డకు డెత్ సర్టిఫికెట్
ఇప్పటి వరకూ జరిగిన ప్రసవాలపై విచారణ చేయాలని డిమాండ్ తల్లిని మోసం చేసి బిడ్డను విక్రయం, బతికి ఉన్న బిడ్డకు డెత్ సర్టిఫికెట్ నవమాసాలు మోసిన కన్నతల్లి…
నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన అహ్మదీయ ముస్లిం మహిళలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో అహ్మదియ్య ముస్లిం మహిళల ఆధ్వర్యంలో నిరు పేదలకు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇవి స్థానిక అహ్మదీయ మహిళా…
మేడారంలో ఎయిర్టెల్ టవర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
శాశ్వత ప్రతిపాదికన మూడు టవర్స్ ప్రారంభం.ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటుచేసిన మూడు ఎయిర్టెల్ టవర్స్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి…
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శుక్రవారం రోజున 2005 ఫిబ్రవరి 2 బండ్లకుంట అనే గ్రామంలో ప్రారంభమైన 100 రోజుల పనిని పేద ప్రజల కోసం పార్లమెంటులో…









