జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి
-మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి సీతక్క శుక్రవారం రోజున 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు…
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంధ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన అహ్మదీయ ముస్లిం యువకులు
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో గల లూయిస్ అంధుల ఆశ్రమ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్ ఆధ్వర్యంలో స్వీట్లు…
తమ్మడపల్లి జి గ్రామంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ…
విద్యార్ధులకు పరీక్ష ప్యాడ్లను అందజేసిన అహ్మదీయ ముస్లిం యువకులు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో అహ్మదియ్య ముస్లిం యువకుల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్…
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన దళిత కోళ్లపార సంఘం అధ్యక్షులు-కలకోల యాదగిరి
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రక్కన దళితుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాల వద్ద జాతీయ…
స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఎగరవేసిన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు-శిరీష్ రెడ్డి గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ…
న్యాయస్థానాలపై నమ్మకాన్ని మరింత పెంచిన బిల్కిస్ బానో విజయం
మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం సామాన్యులకు న్యాయస్థానాలపై నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో బిల్కిస్ బానో విజయం న్యాయస్థానాలపై నమ్మకాన్ని మరింత పెరిగిందని యస్సీ యస్టీ బిసి…
జఫర్ఘడ్ మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కడియం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని జఫర్ఘడ్ యం.పి.డి.ఓ కార్యాలయంలోమండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం గురువారం అనగా నేడు ఉదయం 11 గంటలకు…
ధర్మసాగర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం
ధర్మసాగర్ మండల కేంద్రంలోని యం.పి.డి.ఓ కార్యాలయం నందు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశం పలు శాఖలకు సంభందించిన అధికారులు హాజరైనారు, శాఖల…
జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియం కావ్య
సవాళ్ల సమాజంలో బాలికలు మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా దిశానిర్దేశకులుగా రూపుదిద్దుకోవచ్చని కడియం ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.బుధవారం జాతీయ బాలికా…









