లేబర్ కార్డు దారులకు వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయం:సర్పంచ్ పద్మాప్రభాకర్ రెడ్డి
గళం న్యూస్ :నడిగూడెం, జనవరి 20 మండల కేంద్రం లోని రత్నవరం గ్రామంలోని లేబర్ కార్డు ఉన్న సిఎస్ సి హెల్త్ కేర్ డిస్టిక్ కో-ఆర్డినేటర్స్ చల్ల…
పంచాయతీ రికార్డులు అప్పగింతపై అధికారులు చొరవ తీసుకోవాలి
సర్పంచ్ గుర్రం నీలిమా గాంధీ గళం న్యూస్ :జనవరి 20 (నడిగూడెం) గ్రామపంచాయతీ రికార్డులు అప్పగించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సర్పంచ్ గుర్రం నీలీమాగాంధీ కోరారు.శనివారం కరివిరాల…
స్టేతో నిలిచిపోయిన అవిశ్వాసం
నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం స్టే తో నిలిచిపోయిందని జిల్లా కోపరేటివ్ అధికారి నామ శ్రీధర్ తెలిపారు. 29…
సమాజ నిర్మాణంలో జర్నలిజం పాత్ర కీలకం.
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ సురేష్ లాల్హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ:సమాజ నిర్మాణంలో జర్నలిజం పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్ లాల్ అన్నారు.కాకతీయ యూనివర్సిటీలో…
కేంద్ర బిజెపి ప్రభుత్వ మత రాజకీయాలను తిప్పికొట్టాలి.
ఫిబ్రవరి 16న అఖిల భారత సమ్మెగ్రామీణ భారత్ బంద్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ పిలుపు హనుమకొండ రాంనగర్ సుందరయ్య భవన్ లో శనివారం రోజున…
రజకుల ధోబి ఖనలను అధికార పార్టీ అగ్రవర్ణ నాయకులు ధోబిఖనాల స్థలాలు ఆక్రమించటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవ సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు,
ఆకుతోట పల్లి గ్రామంలో రజకుల దోబీఖన స్థలాలను ఆక్రమించడానికి దుర్మార్గమైన చర్యని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రజకులు స్థలాలు ఆక్రమించటాన్ని రాష్ట్రంలో ఉన్న సమాజం మొత్తం అసహ్యించుకుంటదని,…
పాడి రైతుల పెండింగ్ లో ఉన్న 2, 3 పాల బిల్లులు చెల్లించి, ప్రభుత్వం హామీ ఇచ్చిన లీటరు రూ. 5 ఇన్సెంటివ్ బకాయిలతో సహా పాడి రైతులకు ఇవ్వాలి
అవినీతికి అడ్డాగా మారిన జనగామ పాలడైరీ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్జనగామ: పాడి రైతుల పెండింగ్లో ఉన్న రెండు…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు పై పాలకుర్తి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
తెలంగాణ రక్షణ వేదికతెలంగాణ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ పాలకుర్తీ టౌన్ : వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉండబోతుంది
ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క జిల్లాలో గోదావరి బెల్టు తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద…
కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మల్లు నందిని విక్రమార్క
ఈరోజు మధిర పట్టణంలో భట్టి విక్రమార్క గారి క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్ మాజీ కౌన్సిలర్ కోన…









