వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి వర్యులు సీతక్క
-మేడారం జాతర పనులు వేగవంతం చేయాలి -మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం -జాతర పనులను పరిశీలించి…
భద్రాచలం లో ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేయాలి– సి పి ఐ యం ఎల్ ప్రజా పంథా
భద్రాచలం లో బ్లడ్ టెస్ట్ ల పేరుతో వేలకు వేలు రూపాయలు వసూలు చేస్తున్న ల్యాబ్స్ పై డిఎం అండ్ హెచ్ ఓ గారు తనిఖీలు చేయాలి…
తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్…
నేడే నెహ్రూ కప్ ఫైనల్స్
-ఫైనల్ లో తలపడనున్న ఖమ్మం, భద్రాచలం జట్లు -నెహ్రూ కప్ ముగింపు వేడుకకు సర్వం సిద్ధం భద్రాచలం : నెహ్రూ కప్ ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది.…
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలి నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై చలో ఢిల్లీని జయప్రదం చేయండి. ములకలపల్లి న్యూస్:-ఈనెల 12 వ తారీఖున దేశ…
మాది గడిల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన సీతక్క
-ప్రజా పాలన లో తీసుకున్న ప్రతి దరఖాస్తు డేటా ఎంట్రీ చేస్తారు -అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం -ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…
అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు
శ్రీరామ మందిర అక్షింతలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి పంపిణీ చేయడం…
జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రొఫార్మాలో తెలియచేయాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం,…
“ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రిడోత్సవాలు “
గత మూడు రోజులుగా స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు జరిగిన రాష్ట్రస్థాయి 4వ, గిరిజన క్రీడోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి ప్రతీక్ జైన్…
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తేదీని జనవరి 10 వరకు పొడిగించాలి
సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి విజ్ఞప్తి… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన గ్రామసభల దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని జనవరి 10 వరకు…









