భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి మరియు టిపిసిసి సభ్యులు…

15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ కవిత

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మండల కేంద్రంలో డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది, రాంపురం…

కొక్కిరేణి గ్రామం నుండి మొదటి సివిల్ కానిస్టేబుల్

ఓపెన్ కేటగిరిలో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన సుధీర్ పేద కుటుంబంలో పుట్టి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. గళం న్యూస్ సూర్యాపేట: జిల్లా మునగాల మండలం…

పల్లె పల్లెలో కొనసాగుతున్న ఊరు మనదిరా-కాంగ్రెస్ మనదిరా కార్యక్రమం

కోదాడ నియోజక వర్గం లోని అన్ని గ్రామాలను తిరుగుతూ గురువారం నాడు మునగాల మండలం లోని కొక్కిరేని,తిమ్మారెడ్డి గూడెం,గణపవరం,మునగాల గ్రామాలలో పర్యటించిన కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్…

ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

కొత్తగూడెం: కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి కార్మికులు పాల్గొనడం జరిగింది బూర్గంపాడు మండలంలో టెన్త్ వేసుకొని ఈరోజు నుంచి సమ్మె దీక్షలో పాల్గొంటామని కూడా అనుకోవడం జరిగింది ఆశా…

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల ,ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఎస్పీఎస్సీ బోర్డు నుతక్షణమే రద్దు చేయాలి,

జనగాం: జిల్లా కేంద్రం లోని SRR Degree కళాశాలలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జనగాం జిల్లా అధ్యక్షులు మాదారపు విజయ్ కుమార్ నేతృత్వం లో విద్యార్థి సంఘాల…

ఎన్నికలలో పోటీ చేయడానికి సిపిఎం సన్నద్ధం

జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి వర్గ సభ్యులు వెల్లడి గళం న్యూస్ నల్గొండ: రాబోయే ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీకి సిద్ధమని కార్యకర్తలను సమయత్తం…

టియస్ పియస్ సి బోర్డు చైర్మన్ సెక్రటరీలను వెంటనే తొలగించి వారిన అరెస్టు చేయాలి

ఏ బీ వి పీ కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి అరుణ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక పోకడలతో పోతుంద ని అదేవిధంగా లిక్కర్ కు…

కెటి ఆర్ పర్యటన నేపథ్యంలో జంగా. రాఘవ రెడ్డి సవాల్.

వరంగల్: పశ్చిమ నియోజకవర్గం లో హంటర్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రేపు కెటి ఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో దాస్యం…

ధరణిలో తొలగించిన పేర్లు వెంటనే నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలనీ

మాదాపూర్ నుండి కలెక్టరేట్ సంగారెడ్డి వరకు పాదయాత్ర .వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి లేకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాంతెలంగాణ రైతు సంఘం…