ప్రజలు విష జ్వరాలతో పిట్టల రాలిపోతున్న ప్రభుత్వానికి పట్టదా

మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలిసిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య డిమాండ్ దుమ్ముగూడెం – గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలతో ప్రజలు…

ఆశా వర్కర్లకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

మునగాల ఆశా వర్కర్ల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరావధిక సమ్మె పదవ రోజుకు చేరింది బుధవారం మండల కేంద్రంలో ఆశా వర్కర్ల…

బతుకమ్మ చీరలు పంపిణి చేసిన వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్..

గళం న్యూస్ శాయంపేటశాయంపేట మండలం సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి కాట్రపల్లి నూర్జహన్ పల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఆడపడుచులకు దసరా కానుకగా…

దివ్యాoగ క్రీడాకారిణి అటకు అండగా ఎమ్మేల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్. రాష్ట్ర ,జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్యారా సిట్టింగ్ వాలీబాల్ కెప్టెన్ దయ్యాల భాగ్య. న్యూ మోడల్ జర్మనీ రైట్ లెగ్…

చర్ల కుదునూరు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు

చర్ల కుదునూరు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు

ఈరోజు చర్ల మండలం కుదునూరు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు…

75 వ వారికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

75 వ వారికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

ఏనుమాముల మార్కెట్ లో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరంగల్ ఛాంబర్ కామర్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గోన్న భూపాలపల్లి…

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి సిఐటియు

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి సిఐటియు

నాలుగో రోజు దీక్షలను సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు గతంలో సమ్మె…

రేగొండ మండల గండ్ర యువసేన అధ్యక్షులుగా గంజి రజినీకాంత్

రేగొండ మండల గండ్ర యువసేన అధ్యక్షులుగా గంజి రజినీకాంత్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల గండ్ర యువసేన అధ్యక్షులు గా గంజి రజినీకాంత్ నియమించబడ్డారు.ఉపాధ్యక్షులుగా ఎడ్ల అనుష్ రెడ్డి ( రేగొండ ),కోడెపాక అర్జున్ (…

సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆరోగ్యం

సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆరోగ్యం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) పురస్కరించుకొని ఆదివారం నాడు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా…

పిడుగు పడి వ్యక్తి మృతి

పిడుగు పడి వ్యక్తి మృతి

పిడుగు పడి మృతి చెందిన పాయం పుల్లయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని ‌సిపియం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని…