మహిళల హక్కు సగభాగం” అనే పేరును “మహిళలకు 33% రిజర్వేషన్” అనే పేరుతో చట్టం చేయటం వివక్షే కాదు
కుట్రగానే భావించాలంటున్న పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ మహిళల హక్కు” అనేపదానికి “రిజర్వేషన్” అనే పదాన్ని ఉపయోగించటం ఆక్షేపనీయమే కాక మహిళలపై వివక్షే అవుతుంది. ఇది మహిళలను కించపరచడమే…
కామర్స్ లో ఎనలిటిక్స్ తో పాటు ఎప్రింటీస్ కోర్సులతో మరింత మెరుగైన విద్యా-ఉపాధి అవకాశాలు
B.Com బిజినెస్ అనలిటిక్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అనేది మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్. బిజినెస్ అనలిటిక్స్లోని బ్యాచిలర్ ఆఫ్…
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంనగర్ సిద్దిక్ ఆధ్వర్యం లో అన్నదానం
వినాయక మండపాలలో పూజలు నిర్వహించి ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వుండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారుఅందరూ కలిసి మేలేసి ఐకమత్యం గా వుండడం…
బిఎస్పి ఎంపీ డానిష్ అలీని దూషించిన బిజెపి ఎంపీ రమేష్ బిధూడే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి
బిఎస్పీ ఎంపీ డానిష్ అలీని నిండు పార్లమెంటులో “ముల్లా టెర్రరిస్ట్” అంటూ దూషించిన బిజెపి ఎంపీ రమేష్ బిధూడే పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, చట్టరీత్యా…
జిపి కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం
అక్టోబర్ 2 నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు కలెక్టర్ డిపిఓ లకు జిపి జిల్లా జేఏసీ వినతి~~జనగామ : రాష్ట్ర ప్రభుత్వం మంత్రి దయాకర్ రావు జిపి కార్మికులను…
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి శభాన అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జనగామ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఆఫీసు లో జరిగింది ఈ…
బీ ఎస్ ఎన్ ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ దొంగలు అరెస్ట్
భద్రాచలంలో వారం రోజుల క్రితం పాత ఎల్ఐసి ఆఫీస్ లైన్ లో బి ఎస్ ఎన్ అండర్ గ్రౌండ్ కేబుల్ ని రాగి గా మార్చి అమ్ముకున్నారు…
ఎమ్మెల్యే గండ్ర, బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు రేగొండ మండలంలో ఇంటిటి సర్వే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఇంటిటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రాయపల్లి ఎస్సి కాలనీలో వాడ వాడ…
సంపద వనాలు ఎరువుల దుకాణాలు డ్రాగన్ ఫ్రూట్ తోటల పరిశీలన
జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం మునగాల…
నష్కల్ చెరువు మత్తడి వద్ద వంతెన నిర్మించాలి
ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవాలి- నష్కల్ గ్రామ రైతులు అక్రమంగా తరలిస్తున్న మట్టి దందా నిలిపివేయాలి తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని విన్నపం తెలుగు గళం న్యూస్…







