బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం కల్పించాలి కుమ్మేర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సంఘానికి చెందిన భక్తులపై జరిగిన దాడి తీవ్ర...
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల దురహంకారంతో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ,ఆరోగ్యం, విద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా పరిశీలన చేయడానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు...
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్...
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అండ్రీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి...
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్...
రూ.65 లక్షలతో నిర్మాణం మరమ్మ త్తులు.. రైతులకు సాగునీటి కష్టాలు తీరడమే ప్రధాన లక్ష్యంఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆకేరు వాగుపై...
ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విద్యార్థులను ప్రశంసించిన రాగమయి శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో లక్ష్మీ...
హైదరాబాద్, ఫిబ్రవరి 20:తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కల్పించే దిశగా కీలక ప్రకటన చేశారు....
రాగమయి కు చీర సారే పెట్టిన మునగంటి దంపతులు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం లింగాల గ్రామంలో మునగంటి శ్రీను అనే...