యస్జీటి ఉపాధ్యాయుల మరిపెడ మండల ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు పెనుగొండ ప్రవీణ్ కుమార్ తెలిపారు.యస్జీటి ఫోరం మరిపెడ మండల...
పీఎంఎస్హ్రీ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థుల...
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు: మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ సేవలపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. హైదరాబాదులోని జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సేవల...
ఈ 69న్యూస్ | వరంగల్ | ఏప్రిల్ 08 వరంగల్ జిల్లాలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో బుధవారం ఉదయం 7 గంటలకు...
మధ్యాహ్న భోజన (వంట) కార్మికులకు వేసవి సెలవుల్లో వేతన ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. సత్తుపల్లిలోని రావి...
పారామెడికల్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం...
సత్తుపల్లి మండల పరిధిలోనిబి.గంగారం గ్రామంలో స్వయం ప్రతిపత్తి సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు....
2008 లో ప్రారంభమైన తెలంగాణ జాగృతి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా , తెలంగాణ ప్రజల...