Arrive Alive” కార్యక్రమంలో భాగంగా సీటు బెల్ట్ ధరించిన వారికి రోజా పువ్వుతో సత్కారం
స్టేషన్ ఘనపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఘనపూర్ సీఐ ప్రత్యేక చర్యలు…
ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ
వరంగల్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని అవుట్పేషెంట్ విభాగం,…
PMDDKY అమలుపై కేంద్ర సమీక్ష
జనగామ, ఫిబ్రవరి 25వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన (PMDDKY) కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వ…
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం గంజాయి,…
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు
మీడియా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్ల పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ…
సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యా, ఆరోగ్య సదుపాయాల పనితీరును మెరుగుపర్చే దిశగా మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడ్డాయి.తనిఖీలలో భాగంగా ఆయన ముందుగా పంకెన గ్రామంలోని…
నిరుపేద క్రీడాకారునికి చేయూత
గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు పసుల రాజుకు భాగిర్తిపేట గ్రామం సర్పంచ్…
వరంగల్ పాపయ్యపేటలో భారీ చోరీ
వరంగల్, ఫిబ్రవరి 25: Warangal నగరంలోని పాపయ్యపేటలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. చమ్మన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.…
కంటే కూతుర్నే కనాలి… తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
జనగామ జిల్లా, పాలకుర్తి మండలం – బమ్మెర గ్రామం: సమాజంలో “వారసుడు అంటే కొడుకే” అనే పాత అభిప్రాయాలకు చెక్ పెట్టే ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.…
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కౌటం రవి పటేల్
జిల్లాలో వివిధ సామాజిక,కుటుంబ, పార్టీ కార్యక్రమాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.మొదటగా బాగిర్తిపేట ఎక్స్ రోడ్ వద్ద…





