మే 20, న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం-* సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి కుమురం భీం ఆసిఫాబాద్...
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సి కాలనీలో నివసించే పలువురు నిరుపేదులు,తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదనే ఆవేదనతో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ...
జిల్లాలో మహిళల సాధికారత కోసం 395 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,31,247 మందికి ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.బాలికల ఆరోగ్య...
మే 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడానికి సంగెం,గీసుకొండ మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ...
పాలడుగు నాగార్జున నల్లగొండ, మే 10:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ను నిబంధనగా పెట్టడాన్ని...
మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సనత్ నగర్ ఇండస్ట్రియల్ క్లస్టర్లో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని...
సిపిఎం రాష్ట్ర నాయకులు కె. వి .వి .ఎస్ .ఎన్ .రాజు ఫాసిజం పై కమ్యూనిజం విజయం సాధించిన రోజే ప్రపంచంలో విక్టరీ...
రాయలసీమ విద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ రెక్టారు N.T.K నాయక్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి-కుల-...
వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఆటో కార్మికులు మే 20న జరగనున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా...