గిరిజన విద్యాభివృద్ధికి అశోక్ అహర్నిశ శ్రమకు అరుదైన ప్రత్యేక గుర్తింపు
భద్రాచలం, జనవరి 26 (తెలుగు గళం న్యూస్):ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కు గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి…
ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన కొత్తపల్లిగోరి ఎస్ఐ దివ్య
జిల్లాలో విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం, శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందించిన ఎస్సై దివ్యకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది.77వ…
రూ.1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారునికి అందజేత
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.సోమవారం మంజూరునగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేగొండ…
మిన్నంటిన 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, భారతదేశం సార్వభౌమత్వ గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని,77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మరిపెడ మండల పరిధిలోని వివిధ…
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జి.యన్.రెడ్డి హై స్కూల్ స్కూల్ మరిపెడ లో 77 వ గణతంత్ర దినోత్సవాన్ని 2026 జనవరి 26 ఘనంగా ఉత్సాహంతో జరుపుకున్నారు,ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ జి…
రైతుల చేతుల్లోకి ఆధునిక యంత్రాలు
ఆధునిక యంత్రాలతో వ్యవసాయానికి నూతన శక్తి వ్యవసాయ పనుల్లో యంత్రాలతో ఎంతో సౌలభ్యం తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ…
నారాయణలో రాజ్యాంగ విలువల గూర్చి బోధన
గణతంత్ర దినోత్సవ వేడుకలను సత్తుపల్లి పట్టణంలోని నారాయణ ఈ.ఎం. స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏ. జి.ఏం. సర్ మరియు…
సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కళాశాల…
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఖమ్మం ప్రెస్ క్లబ్ గణతంత్ర దినోత్సవంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా…
పుర పోరులో కాంగ్రెస్ గెలుపుకు పొంగులేటి వ్యూహం
ఖమ్మంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో పొంగులేటిను రాష్ట్ర కాంగ్రెస్ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం…









