వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి బివి రాఘవులు

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి బివి రాఘవులు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రకటించడాన్ని స్వాగతిస్తు న్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు…

సైబర్ నేరంలో ఆరోపణలు ₹547 కోట్ల మోసం

సైబర్ నేరంలో ఆరోపణలు ₹547 కోట్ల మోసం

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఒక భారీ సైబర్ నేర కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి…

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి:ఎమ్మెల్యే మట్టా"

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి:ఎమ్మెల్యే మట్టా

ఆదివారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోని 8,13 వార్డులైన ఎన్టీఆర్ కాలనీ,జవహర్ నగర్ లలో శీలం వెంకటనారాయణ,వంగల పుల్లయ్య లకు చెందిన ఇందిరమ్మ ఇళ్లకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్…

ఓసీ సింహగర్జన సభకు భారీగా తరలిన ప్రజలు

ఓసీ సింహగర్జన సభకు భారీగా తరలిన ప్రజలు

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ఓసీల సింహగర్జన మహాసభకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల నుంచి ఓసీ…

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల దుద్దెపూడి గ్రామ సర్పంచ్ మోరంపూడి అనసూయ కుమారుడు మోరంపూడి శ్రీదర్ బాబు ఉప సర్పంచ్ ల ఆద్వర్యంలో సంక్రాంతి…

కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

రేగొండ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు నిరసనగా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలో…

జాతర విషయంలో రాజకీయమా?

జాతర విషయంలో రాజకీయమా?

కట్ర్యాల మల్లికార్జున స్వామి జాతర విషయంలో గ్రామ మహిళా సర్పంచ్&ప్రజల తీర్మానం కాదని రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై గ్రామస్తుల ఫైర్ •మల్లిఖార్జున స్వామి జాతర జరగనియ్యకుండా…

నూతన రేషన్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన రేషన్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో…

బీసీ రిజర్వేషన్ తేల్చినాకే ఎన్నికలకు పోవాలి

బీసీ రిజర్వేషన్ తేల్చినాకే ఎన్నికలకు పోవాలి

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో ఆదివారం బీసీ జెఏసి తెలంగాణ కో కన్వీనర్ నూనె హరిబాబు యాదవ్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 42%బీసీ…

కందుకూరు లో మంత్రి,ఎంపీ పర్యటన

కందుకూరు లో మంత్రి,ఎంపీ పర్యటన

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గాక కందుకూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి పర్యటించారు.ఇరువురు దృష్టికి ప్రజలు పలు…