ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు పరిశీలించారు.అనంతరంసత్తుపల్లి సింగరేణి...
సత్తుపల్లి పట్టణం ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తుపల్లి 13 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన ఉప్పు నాగమణి హనుమంతరావు...
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అగ్రకులాల వారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల...
స్టేషన్ ఘనపూర్లోని పద్మావతి గార్డెన్స్లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్...
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో వృద్ధుడి హత్య ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధాపూర్కు చెందిన...
గత ఆరు సంవత్సరాల నుండి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు సహకారంతో అందజేత. పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే...
తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ ఎన్పిడిసిఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి కొడవటంచలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను...
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామ 11వ వార్డు సభ్యులు బరిగెల స్వామి తండ్రి,కొమ్మాలు మరణించగా వారి నివాసానికి వెళ్లి...
రేగొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ప్రమాదంలో స్థానిక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.మండల కేంద్రానికి చెందిన మచ్చిక రాజశేఖర్ (30) వృత్తిరీత్యా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల యూత్ కాంగ్రెస్...